12 గంటలు నిరసన దీక్ష ;తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత

తక్షణమే  రాష్టంలో మద్యపానన్నీ  నిషేదించాలి 


విశాఖపట్నం మే 12  జిల్లాతెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం  ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు  జిల్లాతెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్టంలో మద్యపాన నిషేదం జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా తెలుగు మహిళలతో కలిసి  12 గంటలు నిరసన దీక్ష ప్రారంభించారు  ఈ   సందర్భం గా తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత  మాట్లాడుతూ వైసిపి ఎన్నికల హామీ ప్రకారం తక్షణమే ఈ రాష్టంలో మద్యపాన నిషేదం జరపాలన్నారు  ప్రభుత్వవైఖరికి  నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలియ  జేశారు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు జిల్లా టీడీపీ మహిళలు పాల్గొన్నారని చెప్పారు అనిత