త్వరలో 16ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ; ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని


విశాఖపట్నం రూరల్  .జూన్ 06 .. పాడేరు..వారధి న్యూస్  పాడేరు  ప్రభుత్వ పాలిటీక్నిక్ కాలేజీ సమీపంలో ఖాళీగా ఉన్న 50ఎకరాల స్థలాన్ని బుధవారం ఉదయం   ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తో పాటు .మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ దాసు, అరకు ఎంపీ మాధవి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిo చారు.. ఈ  సందర్భం గా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ   రాష్ట్రములో ప్రస్తుతం ఉన్న 11ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అదనo గా మరో 16ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నమన్నారు రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చమన్నారు ... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు.చేస్తున్నట్లు చెప్పారు .ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న జిల్లా హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ ను భోధనాహాస్పిటల్స్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు రానున్న మూడు సంవత్సరాలలో కొత్తగా మంజూరు అయినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారుగ్రామ, వార్డ్, సచివాలయాలలో ఇకపై ప్రాధమిక వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వఉద్దేశ్యం అని అన్నారు  పట్టణ, గ్రామీణ, ప్రాంతాలలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే తక్షణమే ఉచితంగా వైద్యం అందించడానికి విలెజ్ క్లినిక్ లు దోహతపడతాయిన్నారు ... ప్రతి టీచింగ్ హాస్పిటల్స్ లో డెంటల్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తామన్నారు ... ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అత్యదునిక పరికరాలను సమకూరుస్తున్నట్లు తెలిపారు .. పూర్తి స్థాయిలో వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించడానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నామన్నారు . స్థల పరిశీలనాలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు  పాడేరు మ్మెల్యే భాగ్యలష్మి పాయకరావు పేట ఎమ్మెల్యే బాబురావు ఆరుకు ఎమ్మెల్యే చిట్టి ఫాల్గున్న 


 


పరిశీలిo చిన